Get Mystery Box with random crypto!

గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, | TRS Party

గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని మరియు హైదరాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 12 మంది వలస కూలీల కుటంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ గారితో కలిసి అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్ర శేఖర్ రావు.