మంత్రి కేటీఆర్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు స | Telugu News 24/7
మంత్రి కేటీఆర్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. ఈనెల 4న సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ