2021-04-21 04:16:38
చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ / - 21
విద్యార్థి - నేస్తం
సంఘటనలు
1944: ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు
1994: సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు
1997: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్నియమితుడైనాడు.
జననాలు
1939: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009)
మరణాలు
1910: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (జ.1835)
1938: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ, పారశీ భాషలలో కవి. (జ.1877).
2000: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (జ.1932)
2013: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త. (జ.1929)
2013: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయవేత్త. (జ.1940)
పండుగలు / జాతీయ దినాలు
జాతీయ పౌర సేవల దినోత్సవం.
260 views01:16