Get Mystery Box with random crypto!

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నాగర్‌కర్నూల్‌ పట్టణ | TRS Party

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నాగర్‌కర్నూల్‌ పట్టణంలో సుందరీకరించిన కేసరి సముద్రం చెరువు (మినీ ట్యాంక్‌బండ్‌)ను మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.