𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : అసని తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో C | GV - WV News
𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : అసని తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో CM జగన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. శిబిరాల్లోని ఒక్కో వ్యక్తికి ₹వెయ్యి, కుటుంబానికి ₹2వేలు ఇవ్వాలి' అని CM ఆదేశించారు.